
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు.
తమ పార్టీ నాయకులపై పోలీసులు జరిపిన దాడికి సంబంధించిన ఆధారాలను కేటీఆర్ గవర్నర్కు సమర్పించారు.
ప్రభుత్వ వైఫల్యాలను, పోలీసుల తీరును ఎండగడుతూ కేటీఆర్ ఈ కీలక భేటీని నిర్వహించారు.