
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనేందుకు ఇరాన్ ప్రతినిధి బృందానికి వీసాలను ఆమోదించినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పటికీ న్యూయార్క్లో జరిగే ఈ సమావేశాల కోసం ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రతినిధి బృందంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఉన్నట్లు అధికారులు తెలిపారు.