
బాలీవుడ్ నటి కరీనా కపూర్ తన కెరీర్ ప్రారంభంలో చదువును మధ్యలోనే ఆపేయడంపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
హీరోయిన్ కావాలనే పిచ్చితో ఆ నిర్ణయం తీసుకున్నానని, కానీ ఇప్పుడు ఆ లోటు తనను బాధిస్తోందని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం తన పిల్లల విషయంలో చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు.