
భారత మహిళల హాకీ జట్టు గోల్కీపర్ సవితా పూనియా లాస్ఏంజెలెస్లో జరగనున్న 2028 ఒలింపిక్స్ వరకు కఠిన ఆహార నియమాలను పాటించాలని నిర్ణయించుకుంది.
ఈ క్రీడల కోసం తన ఫిట్నెస్ను కాపాడుకునే క్రమంలో మిఠాయిలు, చాక్లెట్లు, ఫాస్ట్ఫుడ్కు పూర్తిగా దూరంగా ఉండాలని ఆమె ప్రతిన పూనింది.
ఒలింపిక్స్లో మెరుగైన ప్రదర్శన కోసం క్రీడాకారులు తీసుకునే క్రమశిక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొంది.