ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోను నిరసిస్తూ ఏబీవీపీ పాలిటెక్నిక్ కాలేజీల బంద్కు పిలుపునిచ్చింది.
విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ బంద్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల కార్యకలాపాలు నిలిచిపోయాయి.