దిగ్గజ గాయని భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత కథతో సినిమా తెరకెక్కుతోంది.
ఈ బయోపిక్లో ప్రధాన పాత్ర పోషించడానికి నటి రష్మిక ఖరారయ్యారు.
ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.