మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చిన్న శ్రీనుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర పసుపు కండువా కప్పుకున్నారు.
విజయనగరం జెడ్పీ ఛైర్మన్ పదవి విషయంలో బొత్స కుటుంబంతో విభేదాల వల్లే ఆయన పార్టీ మారినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.