
నితేష్ తివారీ దర్శకత్వంలో రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడితో పాటు పరశురాముడి పాత్రలోనూ కనిపించనున్నారు.
ఈ చిత్రంలో సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యష్ నటిస్తుండగా, హాలీవుడ్ దిగ్గజం హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు.
శ్రీరాముడు, పరశురాముడు ఎదురెదురుగా నిలిచే కీలక సన్నివేశం కోసం హాలీవుడ్ సంస్థ DNEG ఆధ్వర్యంలో అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ రూపొందిస్తున్నారు.