
సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులే కాకుండా జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరు దెబ్బతింటాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
ధూమపానం, అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారిలో వృద్ధాప్యంలో డిమెన్షియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.
మధ్య వయసులోనే ధూమపానం మానేయడం వల్ల జ్ఞాపకశక్తి క్షీణించే వేగం తగ్గుతుందని హార్వర్డ్ హెల్త్ అధ్యయనం పేర్కొంది.