
వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ను అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ప్రారంభించేందుకు ఐసీసీ యోచిస్తోంది.
ఈ ప్రత్యేకమైన రోజున టోర్నీని ప్రారంభించడం ద్వారా మహాత్మా గాంధీకి నివాళి అర్పించాలని ఐసీసీ భావిస్తోంది.
ప్రపంచకప్ షెడ్యూల్కు సంబంధించి ఐసీసీ అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.