
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.
ఈ సమ్మెకు స్కూల్ డ్రైవర్ల అసోసియేషన్ కూడా మద్దతు తెలపడంతో సోమవారం నుంచి రవాణా వ్యవస్థపై ప్రభావం పడనుంది.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని జేఏసీ నేతలు సత్తిరెడ్డి, వెంకటేశ్ ఆరోపించారు.