
వైకాపా నేత జోగి రమేష్ కుటుంబ సభ్యులపై కోడలు చేసిన వరకట్న వేధింపులు, హత్యాయత్నం ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు.
తమను అరెస్టు చేయవద్దంటూ జోగి రమేష్ కుటుంబ సభ్యులు విజయవాడ మహిళా కోర్టులో ముందస్తు పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఇబ్రహీంపట్నం పోలీసులను ఆదేశించిన కోర్టు, తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.