
అబుదాబి టీ10 లీగ్లో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినందుకు అమెరికా క్రికెటర్ బొడుగు అఖిలేష్ రెడ్డిపై ఐసీసీ 8 ఏళ్ల పాటు నిషేధం విధించింది.
2025 నవంబర్ 19న అస్పిన్ స్టాలియన్స్ జట్టు మ్యాచ్కు ముందు తోటి ఆటగాడిని ఫిక్సింగ్కు ప్రోత్సహించినట్లు, విచారణలో ఆధారాలను ధ్వంసం చేసినట్లు ట్రిబ్యునల్ తేల్చింది.
26 ఏళ్ల అఖిలేష్ రెడ్డి అమెరికా తరఫున 4 టీ20 మ్యాచ్లు ఆడాడు, ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్లోని మూడు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ శిక్ష పడింది.