
ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరగనున్న సిరీస్ కోసం భారత-ఏ జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది, ఇందులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కింది.
హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ను నిరూపించుకుంటేనే తుది జట్టులో ఆడే అవకాశం ఉంటుందని బీసీసీఐ షరతు విధించింది.
మల్టీడే మ్యాచ్లకు దేవదత్ పడిక్కల్, వన్డేలకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.