
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు వ్యాగన్లు అకస్మాత్తుగా పట్టాలు తప్పాయి.
ఈ ప్రమాదం వల్ల రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో పాటు సిగ్నలింగ్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడి ప్రధాన మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు.