
నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా విశాల్ చతుర్వేది తెరకెక్కించిన 'హనుమాన్ అంశ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకుల ఆదరణతో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఢిల్లీలోని పీవీఆర్ థియేటర్లలో విద్యార్థులు సంప్రదాయ పంచెకట్టుతో ఈ సినిమాను వీక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.