
ఆసియా క్రీడల మహిళల క్రికెట్లో జపాన్తో జరిగిన క్వార్టర్ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత బౌలర్ శ్రీ చరణి 4 ఓవర్లలో కేవలం 10 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టడంతో జపాన్ 57 పరుగులకే ఆలైటైంది.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది.