అంతర్జాతీయ జలాల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది.
అరేబియా సముద్రంలో ఒక పాకిస్థాన్ నౌక భారత నేవీ యూనిట్ను ఢీకొట్టింది.
ఈ అనూహ్య ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.