రాయదుర్గంలో భూముల ధర రికార్డు స్థాయిలో ఎకరాకు రూ. 264 కోట్లు పలికింది.
వైకాపా ఎంపీ అవినాష్ నివాసంలో రూ. 24 లక్షల నగదును అధికారులు సీజ్ చేశారు.
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.