
స్టార్ హీరోయిన్ సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి వియత్నాంలో బేబీమూన్ ఎంజాయ్ చేస్తోంది.
సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బేబీ బంప్తో ఉన్న ఫోటోలను పంచుకోగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలకు బాలీవుడ్ నటి కియారా అద్వానీతో పాటు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.