
దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.
ఈ నెల 28 నుంచి 30 వరకు వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.
బ్యాంకు ఖాతాదారులు ప్రత్యామ్నాయ డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలని ఎస్బీఐ సూచించింది.