
భారత్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు స్టార్లింక్ సంస్థ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఈ సేవలు భారత్లోని మారుమూల ప్రాంతాలకు ఎంతో మేలు చేస్తాయని స్టార్లింక్ అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాలకు తమ సేవలను విస్తరించడమే లక్ష్యమని సంస్థ పేర్కొంది.