
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 96 డాలర్లకు చేరడంతో ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ పెరిగాయి.
సెప్టెంబర్ తొలి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు (FPIలు) రూ.7,443 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించడంతో మార్కెట్ సూచీలు నష్టపోయాయి.
ఈ వారం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు మరియు 11 కంపెనీల ఐపీఓలు మార్కెట్ గమనాన్ని నిర్దేశించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.