
ప్రస్తుత సినిమా పరిశ్రమలో వస్తున్న మార్పులు, సోషల్ మీడియా ప్రభావంపై బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పొరపాటున జరిగే విషయాలు మరియు పాపరాజీ కల్చర్ వల్ల నటీనటులపై మరింత ఒత్తిడి పెరిగిందని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు భంగం కలుగుతోందని ప్రీతి జింటా తెలిపారు.