
నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ శాఖకు చెందిన ఈఈ మహేష్, డీఈ గౌతమ్ సుమన్, ఏఈ నారాయణరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
రూ. 3 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం.
నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, తదుపరి విచారణను అధికారులు కొనసాగిస్తున్నారు.