
గత 286 రోజులుగా ఇరాన్ యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్న అమెరికా యుద్ధ నౌక 'యూఎస్ఎస్ అబ్రహాం లింకన్' తుప్పు పట్టడంతో మరమ్మతుల కోసం థాయ్ ఓడరేవుకు చేరుకుంది.
ఈ నౌక తుప్పు తొలగింపునకు సాండింగ్, ప్రైమింగ్ మరియు పెయింటింగ్తో సహా సుమారు 30 రోజుల పని అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.
1989లో సేవలు ప్రారంభించిన ఈ అణు రియాక్టర్ నౌక 1092 అడుగుల పొడవు కలిగి, 5 వేల మంది సిబ్బందితో పాటు 80 నుంచి 90 యుద్ధ విమానాలను మోహరించగలదు.