
గ్యాస్ వినియోగదారులు తమ e-KYC ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఆగస్టు 31 వరకు గడువును పొడిగించింది.
ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ కస్టమర్లు తమ సంబంధిత మొబైల్ యాప్ల ద్వారా ఇంటి నుండే ఫేస్ అథెంటికేషన్ పద్ధతిలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఈ-కేవైసీ కోసం ఆధార్ ఫేస్ ఆర్డీ (Aadhaar FaceRD) యాప్ను ఉపయోగించి ముఖాన్ని స్కాన్ చేయాల్సి ఉంటుందని అధికారులు సూచించారు.