
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై కరపత్రాలు ముద్రిస్తే పుస్తకాలు సరిపోవని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హెచ్చరించారు.
బాలినేని కూటమిలో ఉన్నందునే తాము మౌనంగా ఉన్నామని దామచర్ల జనార్దన్ కౌంటర్ ఇచ్చారు.
కూటమిలో విభేదాలపై ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.