
సింధూ జలాల విషయంలో భారత్కు ప్రతి నీటి బొట్టు రెడ్లైన్ అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హెచ్చరించారు.
సింధూ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు.
ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.