
స్టార్ హీరోయిన్ సమంత తన సీమంతం వేడుకను హిందూ సనాతన ధర్మంలో విశిష్టమైన 'శ్రీవిద్య' సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరుపుకున్నారు.
భర్త రాజ్ నిడిమోరు, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ ఆధ్యాత్మిక వేడుక జరిగింది.
ఈ మధుర క్షణాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తనకు, కడుపులోని బిడ్డకు దక్కిన గొప్ప వరం అంటూ సమంత భావోద్వేగ పోస్ట్ పెట్టారు.