International
కెనడాలోని గురుద్వారాలో స్క్రూడ్రైవర్‌తో దాడి, ఇద్దరికి గాయాలు

కెనడాలోని గురుద్వారాలో స్క్రూడ్రైవర్‌తో దాడి, ఇద్దరికి గాయాలు

Samayam Telugu1h
THE BRIEF
1

కెనడాలోని ఎడ్మంటన్ నగరంలో ఉన్న నానక్‌సర్ గురుద్వారాలో శుక్రవారం ఉదయం 5.05 గంటలకు జరిగిన దాడిలో 75 ఏళ్లు, 51 ఏళ్ల వయస్సు గల ఇద్దరు భక్తులు గాయపడ్డారు.

2

దాడికి పాల్పడిన 27 ఏళ్ల నిందితుడు ఆగస్టు 20న ఫెడరల్ జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ అధికారులు వెల్లడించారు.

3

నిందితుడు గురుద్వారాలోకి చొరబడేందుకు ప్రయత్నించగా భక్తులు అడ్డుకోవడంతో స్క్రూడ్రైవర్‌తో దాడి చేశాడని, ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.