
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ అయిన రూ. 299 ప్యాక్ను అధికారికంగా తొలగించింది.
ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీతో పాటు అపరిమిత కాల్స్ మరియు డేటా సౌకర్యం లభించేది.
రూ. 299 ప్లాన్తో పాటు మరో రెండు ప్లాన్లను కూడా సంస్థ నిలిపివేసినట్లు సమాచారం.