
అసెంబ్లీ బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
ఎమ్మెల్యేలు నిబంధనలు ఉల్లంఘించి, పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టుకు వివరించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఈ కేసులో తీర్పును వాయిదా వేసింది.