
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరియు దాని అగ్రశ్రేణి అధికారులపై న్యూయార్క్ కోర్టులో క్లాస్ యాక్షన్ సెక్యూరిటీస్ దావా నమోదైంది.
జులై 17, 2023 నుంచి మే 26, 2026 మధ్య షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్ల తరఫున ఈ పిటిషన్ దాఖలు చేయగా, బ్యాంక్ షేర్లు 2 శాతం తగ్గాయి.
నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీని ఆఫర్ చేసి, రూ.45 కోట్ల మార్కెటింగ్ ఖర్చులను తప్పుగా చూపించారనే ఆరోపణలపై ఇన్వెస్టర్లు అక్టోబర్ 13 వరకు లీడ్ ప్లాంటిఫ్గా చేరవచ్చు.