
రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా 'JioPC' సేవలను అధికారికంగా ప్రారంభించింది.
ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సేవలను అందించడమే లక్ష్యంగా కంపెనీ ఈ కొత్త ప్లాట్ఫామ్ను లాంచ్ చేసింది.
పాత కంప్యూటర్లను కూడా ఆధునిక అవసరాలకు అనుగుణంగా వాడుకునేలా ఈ సేవలు రూపొందించబడ్డాయి.