
దివంగత నటి శ్రీదేవికి సంబంధించిన చెన్నై ఆస్తి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
ఈ ఆస్తి వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
కపూర్ కుటుంబం చేసిన వాదనల నేపథ్యంలో ఈ కేసు అత్యున్నత ధర్మాసనం ముందుకు చేరింది.