ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కార్ల ధరలను మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఈ ధరల పెంపు సెప్టెంబర్ నెల నుంచి అమల్లోకి రానుంది.
కంపెనీ తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా వెల్లడించింది.