
దుబాయ్లో జరిగిన మహిళల టీ20 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి భారత్ 8వ సారి ఛాంపియన్గా నిలిచింది.
ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేయగా, లంక 111 పరుగులకే కుప్పకూలింది.
పాకిస్తాన్ హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ నిరాకరించారు.