
అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో పాకిస్థాన్ బాక్సర్ను ఓడించిన భారత క్రీడాకారుడు జాదుమణి సింగ్ తన విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితం చేశారు.
విజయ్ దివస్ సందర్భంగా ఈ విజయం సాధించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
ఈ గెలుపుతో జాదుమణి పతకం రేసులో నిలిచి సెమీఫైనల్కు చేరుకున్నారు.