డీఎస్సీ-2025లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు.
స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్ష రాయకుండానే టీచర్ పోస్టులిచ్చేశారని ఆయన పేర్కొన్నారు.
ఈ అంశంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.