
స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో భారాస నేతలు కేటీఆర్, హరీశ్ రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయగా, నాంపల్లి కోర్టు వారి రిమాండ్ను తిరస్కరించింది.
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్కు వెళ్లే క్రమంలో బొల్లారం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో భారాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి.