ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఏపీలోని భోగాపురంలో పర్యటించి రూ.17,900 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
ఈ పర్యటన నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎంలు ఎక్స్ వేదికగా ప్రధానికి స్వాగతం పలుకుతూ ప్రత్యేక సందేశాలు పంపారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంపై రాజకీయ వర్గాల్లో క్రెడిట్ ఎవరిదనే అంశంపై చర్చ జరుగుతోంది.