శ్రీ చరణి (4-10) స్పిన్ మాయాజాలంతో జపాన్ జట్టు 57 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం షఫాలీ వర్మ (40 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఫైనల్ బెర్తు కోసం సెప్టెంబర్ 20న బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది.