ఒరాకిల్ సంస్థ భారత్లో సుమారు 2,000 నుంచి 3,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
మైక్రోసాఫ్ట్ ఇండియాలో కూడా సుమారు 400 నుంచి 500 మంది ఉద్యోగులను పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ (PIP)లో చేర్చినట్లు నిపుణులు వెల్లడించారు.
సెప్టెంబర్ 1న తొలగింపు మెయిల్స్ వస్తాయని ఉద్యోగులు ఆందోళన చెందుతుండగా, కంపెనీల నుంచి అధికారిక ప్రకటనలు వెలువడలేదు.