
కేటీఆర్ పీఆర్వో, పీఏ మహేష్, మహేందర్లపై సైఫాబాద్ పోలీస్స్టేషన్లో దాడి జరిగిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
ఈ ఘటనపై సైఫాబాద్ పోలీసులు స్పందిస్తూ ఆ దాడి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
భావోద్వేగ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.