
భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపు దశకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ జట్టు నుంచి షమీని మినహాయించడం బీసీసీఐ కొత్త ప్రణాళికల్లో భాగమని తెలుస్తోంది.
షమీ పునరాగమనంపై బీసీసీఐ నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు లేకపోవడంతో అతని కెరీర్ ముగిసినట్లేనని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.