
నాగర్కర్నూల్ రామ్నగర్ కాలనీలోని తన ఇంట్లో ఈ నెల 10న హోటల్ నిర్వాహకుడు కరీమ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
ఈ హత్యకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు.
పోలీసులు ఈ కేసును విజయవంతంగా ఛేదించి పూర్తి వివరాలను వెల్లడించారు.