
సుమారు 100 సినిమాల్లో నటించిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
1984లో 'ఛాలెంజ్' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
పావలా శ్యామల అంత్యక్రియలు నేడు ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో జరగనుండగా, సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించనున్నారు.