ఎన్పీసీఐ ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.
ఇంటర్నెట్ లేకుండానే ట్యాప్ చేసి చెల్లించే 'Tap & Pay' సదుపాయాన్ని ఆవిష్కరించారు.
రూ.5,000 వరకు లావాదేవీలకు యూపీఐ పిన్ అవసరం ఉండదని తెలిపారు.