ప్రధాని నరేంద్ర మోదీని ఆయన బాల్యమిత్రుడు కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
తన భూమి ఆక్రమణకు గురైందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన ప్రధానిని కోరారు.
ఈ భూవివాదంపై దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.